ఏపీ ఎన్ఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రాం

by Disha Web Desk 17 |
ఏపీ ఎన్ఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రాం
X

దిశ, ఎడ్యుకేషన్: తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్..జూన్ 2023 సెషన్‌కు సంబంధించి పీహెచ్‌డీ, ఎంఎస్ ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం సీట్లు : 57

ప్రోగ్రాం వివరాలు:

పీహెచ్‌డీ ఫుల్ టైం - స్టైపెండరీ కేటగిరీ

పీహెచ్‌డీ - ప్రాజెక్ట్ కేటగిరీ

కేటగిరీ (పార్ట్ టైం)

ఎంఎస్ (బై రిసెర్చ్)

అర్హత: సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 1000 చెల్లించాలి. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 500).

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: మే 29, 2023

వెబ్‌సైట్: https://nitandhra.ac.in



Next Story

Most Viewed