- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బోథ్ : దిశ కథనానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ అధికారులు స్పందించారు. జులై 1వ తేదీన మండల విద్యా అధికారి కార్యాలయంలోని నోటీస్ బోర్డులో ‘‘అధికారులు మారినా.. సమాచారం మారలే’’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి మండల విద్యా అధికారి భూమారెడ్డి స్పందించారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగుల పేర్లు, నెంబర్లను నోటీసు బోర్డులో ఏర్పాటు చేయించారు.
Next Story