ఏపీలో మరో మంత్రికి కరోనా

by  |
ఏపీలో మరో మంత్రికి కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే మంత్రి చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తారా లేక హోం ఐసోలేషన్‌‌లో ఉంటారా? అన్నది తెలియాల్సి ఉంది. కాగా, ఇప్పటికే వైసీపీ‌లో కీలక నేతలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాస్ రె‌డ్డి తదితరులు కరోనా బారిన పడ్డారు.



Next Story

Most Viewed