- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: బీఈడీ రెండేళ్ల కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్సెట్ ఫలితాలను ఈనెల 28న విడుదల చేయనున్నట్టు కన్వీనర్ మృణాళిని తెలిపారు. ఎడ్సెట్ పరీక్షలను ఈ నెల 1,3 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించగా.. 30,600 మంది హాజరయ్యారు.
నవంబర్ 6న లాసెట్ ఫలితాలు
టీఎస్ లాసెట్ ఫలితాలను నవంబర్ 6న విడుదల చేయనున్నట్టు కన్వీనర్ జీబీ రెడ్డి తెలిపారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 9న ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 68కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 21,559 మంది హాజరయ్యారు.
Next Story