- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)ను మోసం చేసిన కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గీతాంజలి గ్రూప్ డైరెక్టర్ మెహుల్ చోక్సీకి చెందిన రూ. 4.45 కోట్ల ఆస్తులను జతచేసింది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులలో ముంబైలోని 1,460 చ.అ ప్లాట్తో పాటు బంగారం, ప్లాటినం ఆభరణాలు, వజ్రాలు, విలువైన వస్తువులు, గీతాంజలి గ్రూప్, మెహుల్ చోక్సీ పేరిట రిజిస్టర్ చేయబడిన మెర్సిడెస్ బెంజ్ కార్లు ఉన్నట్టు తెలుస్తోంది. మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీతో కలిసి పీఎన్బీని రూ. 13 వేల కోట్లు మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఈడీ ఈ కేసులో భాగంగా రూ. 2,550 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసింది.
Next Story