- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జమ్మికుంట : హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలతో సీఎం కేసీఆర్ పతనం ప్రారంభమవుతుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. నిరంకుశ నిజాం నుండి తెలంగాణాను విముక్తి చేసేందుకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. నిర్మల్ అమిత్ షా సభకు హుజురాబాద్ నుండి భారీగా కార్యకర్తలు తరలివెళ్తున్నట్లు ఆయన తెలిపారు.
Next Story