- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. కమలాపూర్ మండల కేంద్రంలోని బూత్ నెంబర్.262 పోలింగ్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, ఆయన భార్య ఈటల జమున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు కమలాపూర్ మండలంలోని ఉప్పల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ బూత్ నెంబర్ 295లో ఈవీఎంలను అధికారులు పరిశీలించారు. దీంతో అక్కడ పోలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యంగా ప్రారంభమైంది.
Next Story