- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: వాతావరణంలో మార్పు కారణమో లేదా మరే కారణమో తెలియదు కానీ, దేశంలో పలు చోట్ల గత కొద్ది రోజుల నుంచి వరుసగా భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక చోట భూమి కంపిస్తున్నది. అయితే తాజాగా సూర్యాపేట జిల్లాలో కూడా భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ఆ జిల్లా ప్రజలు ఆందోళనలో పడ్డారు.
జిల్లాలోని మేళ్లచెరువు, చింతలపాలెం మండలాల్లో భూమి కంపించింది. శుక్రవారం అర్థరాత్రి సమయంలో భారీ శబ్ధాలతో భూమి కంపించింది. దీంతో ఇళ్లలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. వారంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Next Story