- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: టర్కీ, గ్రీస్ లలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0 గా నమోదైంది. భూకంపం ధాటికి సముద్రంలో కొద్దిపాటి సునామీ వచ్చింది. దీంతో ఇజ్మీర్ తీర ప్రాంతంలోకి సముద్రనీరు చొచ్చుకు వచ్చింది. కాగా భూకంపంతో పలు భవనాలు కూలిపోయాయి. భయంతో జనాలు పరుగులు తీశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గ్రీస్ ద్వీపం సామోస్ కు సమీపంలో 16.5 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు తెలిపారు.
Next Story