- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణలోని కరీంనగర్, మంచిర్యాల జిల్లాలో భూమి కంపించింది. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్, శ్రీ నగర్, సీతారాం పల్లి, చున్నం బట్టి వాడ, నస్పూర్, సీతారాంపూర్ ప్రాంతాల్లో రెండు సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. అదేవిధంగా పెద్దపల్లి లోనూ భూమి కంపించినట్టు సమాచారం. భూమి కంపిచడంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో ప్రజలు ఇంటి నుండి బయటకు పరుగులు తీశారు.
Next Story