హిమాచల్ ప్రదేశ్‎లో భూప్రకంపనలు

by  |
హిమాచల్ ప్రదేశ్‎లో భూప్రకంపనలు
X

దిశ, వెబ్‎డెస్క్: హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో భూకంపం సంభ‌వించింది. చంబా ప్రాంతంలో శుక్రవారం ఉద‌యం 6.25 గంట‌ల‌కు స్వల్పంగా భూమి కంపించింది. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 2.9గా న‌మోద‌య్యింద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సీస్మోల‌జీ అధికారులు ప్రకటించారు. కాగా, ఈ భూకంపం వ‌ల్ల ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌రుగ‌లేద‌ని అధికారులు తెలిపారు.



Next Story

Most Viewed