- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. చాంగ్లాంగ్లో బుధవారం తెల్లవారుజామున 1.25 గంటలకు ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్పై 4.2 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సొస్మోలజీ (NCS)వెల్లడించింది. చాంగ్లాంగ్కు 35 కిలోమీటర్ల దూరంలో, 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. కాగా, అంతకు ముందు అరుణాచల్ ప్రదేశ్ లో ఈ నెల 9న తక్కువ తీవ్రతతో భూకంపం వచ్చింది.
Next Story