లఢక్‌లో భూకంపం..

by  |
లఢక్‌లో భూకంపం..
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లోని లఢక్‌లో బుధవారం తెల్లవారుజామున భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2 నమోదైనట్లు తెలుస్తోంది.ఒక్కసారిగా భూ ప్రకంపనలు మొదలవ్వడంతో ఇళ్లలో ఉన్న ప్రజలకు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే, ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం. భూ ప్రకంపనలు ఐదు నిమిషాలలోపే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.కాగా, ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకపోవడంతో లఢక్ వాసులు ఊపిరిపీల్చుకున్నారు.



Next Story

Most Viewed