బంగాళాఖాతంలో భారీ భూకంపం.. వణికిపోయిన ఏపీ తీర ప్రాంతం

by  |
earthquake-in-ap
X

దిశ, వెబ్‌డెస్క్ : బంగాళాఖాతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై దాని తీవ్రతను 5.1గా అధికారులు నిర్దారించారు. ఈ భూకంపం తీవ్రత ఏపీలోని కోస్టల్ ఏరియాలో ప్రభావం చూపించింది. కొన్ని చోట్ల భూమి కంపించడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయంతో వణికిపోయినట్టు తెలుస్తోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్టు సమాచారం. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి 200కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

Next Story

Most Viewed