- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ :
ఏపీలో మహిళలు, అమ్మాయిల భద్రత కోసం సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారిని సైబర్ నేరగాళ్ల నుంచి రక్షించేందుకు ఈ-రక్షాబంధన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
సోమవారం రాఖీ పండుగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా మహిళలకు, అమ్మాయిలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. య్యూ టూబ్ చానెల్ ద్వారా పాఠశాలలు, కాలేజీల్లో మహిళలకు సైబర్ నేరగాళ్ల నుంచి ఎలా తమను తాము కాపాడుకోవాలనే దానిపై మెళకువలు నేర్పించనున్నారు.
Next Story