- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మునుగోడు: వర్షాకలం దృష్ట్యా గుంతలమయంగా ఉన్న రోడ్డును బాగు చేయించాలని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వలిగొండ రోడ్డు నుంచి ఎస్.లింగోటం వరకూ రోడ్డు మొత్తం గుంతల మయంగా మారిందని, దీని మూలంగా అనేక సార్లు ప్రమాదాలు జరిగాయని అధికారులు నిర్లక్ష్యం వీడి రోడ్డును బాగు చేయించాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ మార్గం గుండా రోజూ చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రానికి వందల మంది వచ్చి వెళ్తుంటారని, వెంటనే ఈ రోడ్డును బాగు చేయించి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు.
Next Story