- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం బోనస్ను ప్రకటించింది. 2019-2020 బోనస్ను ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 30లక్షల మంది ఉద్యోగులకు లాభం చేకూరనుండగా, ప్రకటించిన బోనస్ విలువ రూ.3,737కోట్లు అని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అయితే ఈఏడాది దసరా పండగ దగ్గర పడుతున్నప్పటికీ బోనస్ ప్రకటించకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఇదే క్రమంలో అనుమానాలను మొత్తం పటాపంచలు చేస్తూ ప్రభుత్వ బోనస్ ప్రకటించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story