- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థిగా రఘునందన్రావు పేరును కేంద్ర కమిటీ ఖరారు చేసింది. దేశంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఢిల్లీ నుంచి మంగళవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. అందులో తెలంగాణలో దుబ్బాక నుంచి పోటీకి రఘునందన్రావును నిలుపుతున్నట్లు పార్టీ స్పష్టం చేసింది. మూడునెలల క్రితం దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యం కాగా.. మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించగా కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్రెడ్డికి టికెట్ ఇచ్చింది. నవంబర్ 3న ఉపఎన్నికకు పోలింగ్ జరగనుండగా నవంబర్ 10న ఫలితం వెలువడనుంది.
Next Story