- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు విజయం సాధిస్తారని డీకే అరుణ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ అభివృద్ధి శూన్యమని, డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో పేద ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అన్న డీకే అరుణ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Next Story