- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
కావాల్సిన పదార్థాలు:
ఖర్జూరం -100 గ్రాములు
మైదా పిండి -200 గ్రాములు
పంచదార పొడి -150 గ్రాములు
బేకింగ్ పౌడర్ -1 టీస్పూన్
వెన్న -100 గ్రాములు
కోడి గుడ్లు -2
తయారీ విధానం :
ఎండు ఖర్జురాల గింజలను తీసి మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పంచదార పొడిలో వెన్న, కోడిగుడ్లను పగులగొట్టి వేయాలి. ఈ మిశ్రమాన్ని నురుగు వచ్చేంతవరకు చిలికి అందులో ఖర్జురపు పొడి, బేకింగ్ పౌడర్, మైదా పిండి వేసి చపాతి పిండిలా కలుపుకోవాలి. దీనిని ఆరు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత చపాతీలా చేసుకుని బిస్కెట్లుగా కోసుకుని బేక్ చేసుకుంటే ఖర్జురా బిస్కెట్లు రెడీ..
Next Story