- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న మత్తు పదార్థాలను తనిఖీల్లో భాగంగా ఎయిర్ పోర్టు అధికారులు చెన్నైవిమానాశ్రయంలో పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.3కోట్ల40లక్షల మేర ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాగా,ఆస్ట్రేలియా నుంచి వీటిని తీసుకువస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు ప్రాథమిక నిర్దారణకు వచ్చినట్టు తెలుస్తోంది.మొత్తం మత్తు పదార్థాలను సీజ్ చేసి, వీటిని సరఫరా చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
Next Story