- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం పరిధిలోని చీకు పల్లి బోగత జలపాతం ప్రాంగణంలోకి మందు అనుమతి లేకపోయినప్పటికీ బొగత సందర్శన సమయం ముగిసిన తరువాత అక్కడ పనిచేసే అధికారులు మందుబాబులకు అనుమతి ఇస్తున్నారు. గురువారం సాయంత్రం సమయంలో కొందరు పర్యాటకులు జలపాతం ప్రాంగణంలో మందు పార్టీ చేసుకొని ఎంజాయ్ చేశారు. సందర్శన సమయం ముగిసిన తరువాత ఏ ఒక వ్యక్తిని కూడా అనుమతించ రాదని నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ మందుబాబులు అందజేసే ముడుపులకు తలొగ్గి అనుమతించడంతో బోగత జలపాతంలో మందు పార్టీ కొనసాగించారు. ఈ సంఘటన పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. కొందరు అధికారులు చేసే కక్కుర్తి పనికి పూర్తిగా అటవీశాఖకు తీరని మచ్చ తెచ్చిపెడుతుంది.
Next Story