- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ముషీరాబాద్:
ముంపు బాధితులు ఎవరూ ఆందోళన చెందవద్దనీ, నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సాయం అందుతుందని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. అంబర్ పేట డివిజన్ పటేల్ నగర్, బాపు నగర్, చిన్నా రెడ్డి నగర్ లలో ముంపునకు గురైన బాధితులకు స్థానిక కార్పొరేటర్ పులి జగన్ తో కలిసి ఎమ్మెల్యే నగదు సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులందరికీ సాయం అందజేస్తామని చెప్పారు.
Next Story