- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: శత్రువుల మిసైల్ అటాక్ నుంచి నావికా దళ నౌకలను రక్షించుకోవడానికి డీఆర్డీవో అధునాతన చాఫ్ సాంకేతికతను అభివృద్ధి చేసింది. డిఫెన్స్ ల్యాబరేటరీ జోధ్పూర్ వీటిని స్వయంగా అభివృద్ధి చేసింది. షార్ట్, మీడియం, లాంగ్ రేంజ్ మూడు వేరియంట్లలో చాఫ్ రాకెట్లను దేశ అవసరాలకు అనుగుణంగా రూపొందించింది. డీఎల్జే మైలురాయిని ఆత్మనిర్భర భారత్వైపు కీలక అడుగుగా అధికారులు భావిస్తున్నారు. చాఫ్ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వినియోగిస్తున్నాయి. ప్రత్యర్థుల రాడార్, రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్లను చాఫ్ టెక్నాలజీ సమర్థవంతంగా అడ్డుకుంటుంది. మిసైల్ను పక్కదారి పట్టించి షిప్పులను రక్షిస్తాయి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, డీఆర్డీవో చైర్మన్ జీ సతీశ్ రెడ్డి, నావల్ స్టాఫ్ వైస్ అడ్వైజర్ వైస్ చీఫ్ జీ అశోక్ కుమార్ డీఆర్డీవోపై ప్రశంసలు కురిపించారు.
Next Story