- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్: బోనాలు తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీకలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) డాక్టర్ జి.శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం కోఠి డీఎంహెచ్ఎస్ ఆవరణలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో డీఎంహెచ్ఎస్ టీఎన్జీవో అధ్యక్షుడు మామిడి ప్రభాకర్ ఆధ్వర్యంలో బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి డీపీహెచ్ డాక్టర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం ఉద్యోగులు ఎంతో భక్తితో బోనాలు నిర్వహించుకుంటారని అన్నారు. ఐతే ఈ యేడు కరోనా ప్రభావంతో ఎలాంటి ఆడంబరాలు లేకుండా అమ్మ వారికి పూజలు చేసి బోనం సమర్పించడం అభినందనీయన్నారు.
Next Story