- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించడంతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఐసీసీఐ-ఫిక్కీ)కి ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (డీపీసీసీ) రూ.20లక్షల జరిమానా విధించింది. మొత్తాన్ని రూ.15రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. ఇదేక్రమంలో యాంటీ- స్మాగ్ గన్లు ఉపయోగించకుండా ఎలాంటి కూల్చివేత పనులను కొనసాగించడం గానీ, పున ప్రారంభించడం గానీ చేయొద్దని స్పష్టం చేసింది. అయితే డీపీసీసీ సూచనను లెక్క చేయని ఫిక్కీ… ఢిల్లీలోని తాన్సేన్ మార్గ్లో తన ప్రాజెక్టులో కూల్చివేతలు చేపట్టింది.
Next Story