కరోనా నివారణకు ఆర్యభట్ట విద్యాసంస్థల విరాళం

by  |
కరోనా నివారణకు ఆర్యభట్ట విద్యాసంస్థల విరాళం
X

దిశ, వరంగల్: కరోనా నివారణకు జనగామ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామానికి చెందిన ఆర్యభట్ట విద్యా‌సంస్థల అధినేత నరేష్‌చంద్ర రూ.లక్ష విరాళం ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత చెక్కును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సోమవారం అందజేశారు. నియోజకవర్గ పేదలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.

Tags : Donation, Aryabhata Educational Institutions, Prevention,errabelli dayaker rao,

Next Story

Most Viewed