- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వరంగల్: కరోనా నివారణకు జనగామ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామానికి చెందిన ఆర్యభట్ట విద్యాసంస్థల అధినేత నరేష్చంద్ర రూ.లక్ష విరాళం ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత చెక్కును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సోమవారం అందజేశారు. నియోజకవర్గ పేదలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.
Tags : Donation, Aryabhata Educational Institutions, Prevention,errabelli dayaker rao,
Next Story