- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్లు అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి మహాత్మా గాంధీకి చెందిన సబర్మతీ ఆశ్రమానికి చేరారు. ప్రధాని మోడీతోపాటు ఆశ్రమంలో అడుగుపెట్టిన తర్వాత అక్కడ చర్కాను పరిశీలించారు.
సందర్శకుల పుస్తకంలో ప్రధాని మోడీకి ట్రంప్ దంపతులు కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటి గొప్ప సందర్శనకు ధన్యవాదాలని పేర్కొన్నారు. అనంతరం వారు మొతెరా స్టేడియానికి పయనమయ్యారు.
Read also..
Next Story