- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలోని స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో వైద్యులు, సంబంధిత అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో మృతదేహం అదృశ్యమైంది. నేడు ఉదయం రుయా ఆస్పత్రిలో కరోనా బాధితుడు మాయమయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల నిర్లక్ష్య ధోరణిపై బాధితుల బంధువులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధిరులు ఈ ఘటనలపై స్పందించి పరిస్థితులు చక్కదిద్ది బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Next Story