రుయాలో కరోనా పేషెంట్ లేడంట

by  |
రుయాలో కరోనా పేషెంట్ లేడంట
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలోని స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో వైద్యులు, సంబంధిత అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో మృతదేహం అదృశ్యమైంది. నేడు ఉదయం రుయా ఆస్పత్రిలో కరోనా బాధితుడు మాయమయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల నిర్లక్ష్య ధోరణిపై బాధితుల బంధువులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధిరులు ఈ ఘటనలపై స్పందించి పరిస్థితులు చక్కదిద్ది బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story