- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మెదక్ : సిద్దిపేటకు చెందిన గిరిజన బిడ్డకు డాక్టరేట్ వరించింది. సిద్దిపేట పట్టణం గణేష్ నగర్కి చెందిన కెమ్మసారం బాలరాజు, ప్రొఫెసర్ పార్వతి పర్యవేక్షణలో గిరిజనుల ఉనికి, సంస్కృతిపైన మహాశ్వేతాదేవి, జీఎన్ దేవి రచనలపై పరిశోధన చేశారు. ఇందుకు గాను ప్రఖ్యాత జవహర్ లాల్ నెహ్రు టెక్నాలాజికల్ యూనివర్సిటీ.. ఆయనకు డాక్టరేట్ను ప్రధానం చేసింది.
ప్రస్తుతం ఆయన జేఎన్టీయూ హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో 11 సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. కాగా, గిరిజన బిడ్డకి అవార్డు రావడం పట్ల జిల్లా ఎరుకల గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిరిజన స్థితిగతులపైన ఇంకా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని, వారి అభ్యుదయం కోసం సామాజిక, ఆర్థిక, రాజకీయ స్వావలంబన అవసరమని తెలిపారు.
Next Story