- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఎల్బీనగర్: నియోజకవర్గ పరిధిలోని మన్సురాబాద్ డివిజన్కు చెందిన కందికంటి వెంకన్న ఈ నెల 20న బెంగుళూరులో డాక్టరేట్ను స్వీకరిస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత కొన్ని ఏళ్ల నుంచి ఆయన సమాజంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. టెక్నీషియన్గా వికలాంగులకు ఆదర్శప్రాయుడుగా నిలిచాడు. ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ చైర్మన్ కె.ఆశోక్ కుమార్, వైస్ ఛాన్సలర్ ఆధ్వర్యంలో కందికంటి వెంకన్న డాక్టరేట్ను అందుకోనున్నారు.
Next Story