20న కందికంటి వెంకన్నకు డాక్టరేట్ ప్రదానం

by  |
20న కందికంటి వెంకన్నకు డాక్టరేట్ ప్రదానం
X

దిశ, ఎల్బీనగర్: నియోజకవర్గ పరిధిలోని మన్సురాబాద్ డివిజన్‌కు చెందిన కందికంటి వెంకన్న ఈ నెల 20న బెంగుళూరులో డాక్టరేట్‌ను స్వీకరిస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత కొన్ని ఏళ్ల నుంచి ఆయన సమాజంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. టెక్నీషియన్‌గా వికలాంగులకు ఆదర్శప్రాయుడుగా నిలిచాడు. ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ చైర్మన్ కె.ఆశోక్ కుమార్, వైస్ ఛాన్సలర్ ఆధ్వర్యంలో కందికంటి వెంకన్న డాక్టరేట్‌ను అందుకోనున్నారు.


Next Story

Most Viewed