- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, లింగాల: దీపావళి సందర్భంగా తగు జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి జరుపుకోవాలని లింగాల మండల ప్రజలకు ఎస్ఐ కృష్ణయ్య సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. ప్రజలందరూ దీపావళి పండుగ సంతోషంగా జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ చూసుకోవాలన్నారు. టపాసులు అమ్మే దుకాణదారులు సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలని, చిన్నపిల్లలను టపాసులు పేల్చి సమయంలో దగ్గర వెళ్లకుండా చూడాలని సూచించారు. గడ్డివాములు దగ్గరలో టపాకాయలు కాల్చవద్దని సూచించారు. రాత్రి 10 తర్వాత టపాసులు కాల్చ వద్దని 10 తర్వాత కాల్చిన వారి పై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే 100కు కాల్ చేయమని ప్రజలకు తెలిపారు.
Next Story