- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: బీజేపీ జాతీయ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ, ఆదివారం చిలుకూరు బాలాజీ స్వామివారి ప్రధానార్చకులు డాక్టర్ ఎంవీ సౌందరరాజన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఉదయం చిలుకూరు వచ్చిన ఆమె 2007లో దేవాదాయ చట్ట సవరణలో ధార్మిక పరిషత్ ఏర్పాటు అంశాన్ని సమర్పించినట్టుగానే కేంద్రంలో ధార్మిక పరిషత్ ద్వారా దేవాలయాల నిర్వహణ జరిగే అంశాన్ని గట్టిగా సమర్పిస్తానని ఈ సందర్భంగా చెప్పారు. తమ కుటుంబానికి చిలుకూరు బాలాజీ అర్చక పరంపరకి దశాబ్దాల అనుబంధం ఉందని ఈ సందర్భంగా అరుణ గుర్తుచేసుకున్నారు.
Next Story