- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
వనస్థలిపురం (దిశ): మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ను దళిత జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బొజ్జ యాదగిరి మర్యాదపూర్వకంగా కలిశారు. నాచారంలో ఆయన నివాసంలో శుక్రవారం కలసి ప్రజా సమస్యలపై చర్చించారు. రాబోయే రోజుల్లో దళిత జన సమితిని ముందుకు తీసుకుళ్లేలా, దళిత సాధికారత కోసం కలిసి పోరాడుదామని దయాకర్ మద్దతు కోరినట్లు ఏదునూరు సంపత్, యాదగిరి తెలిపారు.
Next Story