- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : సింగరేణి కార్మికులకు ప్రతియేటా చెల్లించే దీపావళి బోనస్ (లాభాల వాటా) విషయమై అక్టోబర్ 4న సమావేశం నిర్వహించనున్నట్టు బీఎంఎస్ కేంద్ర ఉపాధ్యక్షులు వై. సారంగపాణి తెలిపారు. కోల్ ఇండియాలో జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చించి పీఎల్ఆర్ బోనస్ ఖరారు చేయనున్నట్టు సమాచారం. ఐదు జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశంలో బీఎంఎస్ తరఫున లక్ష్మారెడ్డి, ఎబికెఎంఎస్ ప్రధాన కార్యదర్శి సుధీర్ గురై హాజరవుతారని ఆయన తెలిపారు.
Next Story