- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం పెద్ద తిప్పసముద్రం – కర్ణాటక సరిహద్దు వద్ద బోరు లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మృతులంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు అని గుర్తించినట్లు సమాచారం.</p>

X
దిశ,వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం పెద్ద తిప్పసముద్రం – కర్ణాటక సరిహద్దు వద్ద బోరు లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మృతులంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు అని గుర్తించినట్లు సమాచారం.
Next Story






