వలస కూలీల ఆకలి తీర్చడం మా బాధ్యత

by  |
వలస కూలీల ఆకలి తీర్చడం మా బాధ్యత
X

దిశ, మెదక్: వలస కూలీల ఆకలి తీర్చడం తమ బాధ్యత అని ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లాలో మందపల్లి, నర్సాపూర్, ముట్రాజ్‌పల్లి, మర్కుక్‌, తునికి బొల్లారం వద్ద ఏర్పాటు చేసిన క్యాంపుల్లోని వలస కూలీలకు మంగళవారం ఉదయం 12 కిలోల బియ్యం, రూ. 500 నగదును మంత్రి హరీశ్‌రావు స్వయంగా అందజేశారు. జిల్లాలో మొత్తం 10,300 మంది వలస కూలీలు ఉన్నారని, వీరందరి ఆకలి తీర్చడం తమ బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు.

Tags: Distribution, rice, migrant laborers, medak, harish rao

Next Story

Most Viewed