- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మెదక్: రేషన్ షాపుల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించాలని పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ అన్నారు. అందులో భాగంగా జిల్లాలోని రేషన్ షాపుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది ప్రతి రేషన్ షాప్ వద్ద సామాజిక దూరం ఉండేటట్లు మార్కింగ్ ఏర్పాటు చేశారు. రేషన్కు వచ్చే ప్రజలకు ఈ వ్యాధి నివారణకు తీసుకోవలసిన చర్యల గురించి అవగాహన కల్పిస్తూ బందోబస్తు నిర్వహిస్తున్నారు. రేషన్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్లగానే చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కొవాలని, శానిటైజర్ ఉపయోగించాలని సూచిస్తున్నారు.
Tags: Distribution, ration, among, Bondobastu, siddipet
Next Story