‘హోమ్ ఐసోలేషన్ కిట్స్’ అందజేత

by  |
‘హోమ్ ఐసోలేషన్ కిట్స్’ అందజేత
X

దిశ, ఎల్బీనగర్: కరోనా బాధితులకు ప్రత్యేక వస్తు సామగ్రిని అందజేయాలనే ఉద్దేశంతో సోమవారం ఎల్బీనగర్​ నియోజకవర్గం పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్‌లో ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న వారికి ‘‘హోమ్ ఐసోలేషన్ కిట్స్’’ ను హయత్​నగర్​ సర్కిల్ మున్సిపల్​ కమిషనర్ ఎ.మారుతీ దివాకర్​ ఆధ్వర్యంలో అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మారుతి దివాకర్​ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​ తెలంగాణలో కరోనా వైరస్​ వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

Next Story