గొత్తికోయ‌ల కుటుంబాల‌కు బియ్యం పంపిణీ

by  |

దిశ‌, ఖ‌మ్మం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం పాల్వంచ మండ‌లం చింతల చెరువు దగ్గర ఉన్న ఆత్మలింగేశ్వర ఆలయంలో బుధ‌వారం నిరుపేద‌ల‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను అంద‌జేశారు. లాక్‌డౌన్ కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్న గొత్తికోయ‌ల కుటుంబాల‌కు కేటీపీఎస్ జెన్కో ఆధ్వ‌ర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో కేటీపీఎస్ ఇంజనీర్ చాట్ల శ్రీనివాసరావు, ఏడీఈ తదితరులు పాల్గొన్నారు.

Tags: Distribution, Essential, Goods, Poor Families, khammam,bhadrachalam



Next Story

Most Viewed