- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నిజామాబాద్: లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్టున్న వలస కూలీల అవస్థను కొందరు ట్విట్టర్ ద్వారా నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో కవిత సూచనల మేరకు నగర మేయర్ దండు నీతూ వలస కూలీలకు నిత్యావసర వస్తువులను అందచేశారు. ఈ సంధర్బంగా మేయర్ మాట్లాడుతు.. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని రేషన్ షాపుల వద్ద సామాజిక దూరం పాటిస్తూ తీసుకోవాలని సూచించారు.
tag: mayor Dandu Neethu, Distribution, essential goods, migrant labour
Next Story