- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ సిబ్బందికి 500 శానిటైజర్లు, 500 మాస్కులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ కొవిడ్-19 విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు అందజేయడం అభినందనీయం అన్నారు. కరోనా వైరస్ను కలిసికట్టుగా ఎదుర్కొంటేనే మహమ్మారి బారి నుంచి బయటపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజీవో అధ్యక్షులు ఎంబీ.కృష్ణయాదవ్, డాక్టర్.హరికృష్ణ, సుజాత, ఖాదర్ మొయినుద్దీన్, బలరాం, వేణుగోపాల్ పాల్గొన్నారు.
Next Story