అధికారులకు ఉచితంగా మాస్కులు పంపిణీ

by  |
అధికారులకు ఉచితంగా మాస్కులు పంపిణీ
X

దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ సమయంలో సేవలందిస్తున్న జిల్లా అధికారులకు.. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ బాలికల ఐ.టి.ఐ. కళాశాలకు చెందిన విద్యార్థినులు, సిబ్బంది తమ వంతు సాయం చేశారు. స్వయంగా మాస్క్‌లను కుట్టి వాటిని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, ఏసీపీ శ్రీనివాస్ కుమార్‌కు కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బందిని జిల్లా అధికారులు అభినందించారు.

tag: Govt. ITI college for Girls, Distribute, free corona mask, authorities, nizamabad



Next Story

Most Viewed