- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామప్ప ఆలయం మూసివేత
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రసిద్ధ రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మూసి వేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి నెల రోజుల పాటు భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆలయం మూసి ఉన్నా స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుగుతాయని ఆలయ అధికారులు వెల్లడించారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రసిద్ధ రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మూసి వేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి నెల రోజుల పాటు భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆలయం మూసి ఉన్నా స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుగుతాయని ఆలయ అధికారులు వెల్లడించారు.
Next Story






