- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రసిద్ధ రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మూసి వేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి నెల రోజుల పాటు భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆలయం మూసి ఉన్నా స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుగుతాయని ఆలయ అధికారులు వెల్లడించారు.
Next Story