- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో : సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రగతి భవన్లో జరిగిన మంత్రి మండలి భేటీ ముగిసింది. సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలను కమిటీ చర్చించింది. ఈ క్రమంలో ఈనెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించింది. అయితే ఎన్నో ఆశలతో ఎదురుచూసిన నిరుద్యోగులకు మాత్రం నిరాశే ఎదురైంది. కేబినెట్లో ఉద్యోగాల నోటిఫికేషన్ పై చర్చ వస్తుందని రాష్ట్రంలోని నిరుద్యోగులు భావించారు. కానీ అసలు ఆ ఊసే ఎత్తకపోవడంతో నిరుద్యోగులు ట్విట్టర్ వేదికగా ఫైర్ అవుతున్నారు. ఇంకెప్పుడు ఉద్యోగాలు ఇస్తారంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై విమర్శలు కురిపిస్తున్నారు.
Next Story