- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో ప్రైవేట్ ల్యాబ్లకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వార్నింగ్ ఇచ్చింది. ప్రైవేట్ ల్యాబ్లు తప్పులను సరిదిద్దుకోకుంటే మూసివేస్తామని తీవ్రంగా హెచ్చరించింది. రాష్ట్రంలో 23ప్రైవేట్ ల్యాబ్ల్లో కరోనా టెస్టులు చేస్తున్నారని, అయితే 13ల్యాబ్ల్లో అబ్ నార్మల్ రిపోర్టు వస్తున్నాయని పేర్కొంది. ఈ పరిస్థితులు రాకుండా సీరియస్గా వ్యవహరించాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వెల్లడించింది. అటు వచ్చేవారం నుంచి గచ్చిబౌలిలోని టిమ్స్లో వైద్య పరీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
Next Story