- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద గూడ్స్ రైలు నుంచి 3 డీజిల్ ట్యాంకర్లు విడిపోయాయి. అదేసమయంలో ఆ డీజిల్ ట్యాంకర్ల నుంచి మంటలు చెరేగాయి. ఇది గమనించిన సిబ్బంది మంటలను అదుపు చేశారు. విజయవాడ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Next Story