- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
చండీఘడ్ : హర్యానాలో డయేరియా విజృంభించింది. పంచకులకు చెందిన అభయ్పూర్ గ్రామంలో బుధవారం తొలి కేసు రిపోర్ట్ అయింది. తొమ్మిదేళ్ల బాలుడు డయేరియాతో మరణించగా కనీసం 300 మంది దీనితో బాధపడుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసింది. గురువారం నాటికీ ఈ క్యాంపులలో, జిల్లా ప్రభుత్వాస్పత్రిలో కనీసం 100 మంది పిల్లలు డయేరియాతో అడ్మిట్ అయ్యారు. మంచినీళ్ల పైపులోకి మురుగు నీరు చేరి కలుషితం కావడం మూలంగా ఈ కేసులు రిపోర్ట్ అవుతున్నట్టు ప్రాథమికంగా అధికారులు అంచనాకు వచ్చారు. అభయ్పూర్కు తాగునీరు అందించే ట్యాంకు పక్కనే టాయిలెట్లు ఉన్నట్టు తెలిసిందని, బహుశా భూగర్భజలంలోనే కలుషితకారకాలు మంచినీటిలో చేరి ఉండవచ్చని, ఈ కారణంగా కలరా వ్యాపించి ఉండవచ్చునని పంచకుల సీఎంవో డాక్టర్ ముక్తా కుమార్ గురువారం పేర్కొన్నారు.
Next Story