- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ నగరంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచనలు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఈ సంరద్భంగా పోలీసులందరూ 24 గంటలు డ్యూటీలో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ప్రమాదం జరుగకుండా చూడాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని వెల్లడించారు.
Next Story