- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ నగరంలో లాక్డౌన్ ఆంక్షలను పోలీసులు మరింత కఠినతరం చేశారు. అందులో భాగంగానే సోమవారం బేగంపేటలో పోలీసులు ఏర్పాటు చేసిన చెక్పోస్టులను, లాక్డౌన్ అమలు తీరును డీజీపీ మహేందర్ రెడ్డి పర్యవేక్షించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనవసరంగా ఎవరూ రోడ్లమీదకు రావొద్దని సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, లాక్డౌన్ నిబంధనలు పాటించని వారిని క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.
Next Story